క‌శ్మీర్ ఫైల్స్ సినిమా చూసి నిజాలు తెలుసుకోండి – ద‌ర్శక నిర్మాత‌లు !!

క‌శ్మీర్ ఫైల్స్ సినిమా చూసి నిజాలు తెలుసుకోండి – ద‌ర్శక నిర్మాత‌లు !! దేశానికి త‌ల‌మానికం అయిన క‌శ్మీర్‌లో హిందూ పండితుల పై టెర్ర‌రిస్టుల దాడి ఎందుకు జ‌రిగింది? వారిని ఊచ‌కోత ఎందుకు కోశారు? ఆ త‌ర్వాత వారు ఎక్క‌డికు వెళ్ళారు? అనంత‌రం  జ‌రిగిన ప‌రిణామాలు ఏమిటి? అనే విష‌యాల‌ను నిక్క‌చ్చిగా త‌మ క‌శ్మీర్ ఫైల్స్  చిత్రంలో చెప్పామ‌ని  చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు అభిషేక్ అగ‌ర్వాల్‌, పల్లవి జోషి తెలియ‌జేశారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి,  అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ త‌దిత‌రులు న‌టించిన క‌శ్మీర్ ఫైల్స్ హిందీ  సినిమా మార్చి 11న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్‌, పల్లవి జోషి నిర్మించారు. బుధ‌వారంనాడు చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైద‌రాబాద్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా…  చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ,

Read more